నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు, ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నమని, రానున్న రోజుల్లో కాలనీలలో పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు
నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..
Related Posts
హైడ్రా దూకుడు… లోన్స్ ఇవ్వకుండా బ్యాంకర్లతో భేటీ
SAKSHITHA NEWS హైడ్రా దూకుడు… లోన్స్ ఇవ్వకుండా బ్యాంకర్లతో భేటీ అక్రమం అయితే బ్యాంకులు లోన్ ఎందుకు ఇస్తాయి…? రూపాయి రూపాయి పోగేసుకొని కొంటే కూల్చేస్తారా…? మీ అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా కట్టింది… ముందు వారి ఉద్యోగం తీసేయండి ఇలాంటి…
రూ. 6,00,000/- ఆరు లక్షల రూపాయల విలువ గల CMRF LOC
SAKSHITHA NEWS *రూ. 6,00,000/- ఆరు లక్షల రూపాయల విలువ గల CMRF LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకు అందచేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ * సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ కి…