పరవాడ నూతన సిఐ ఆర్.మల్లికార్జునరావు కలిసిన పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు.
సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడనూతన సీఐ ఆర్.మల్లికార్జునరావును పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా సిఐమల్లికార్జునరావుకు పరవాడ సభ్యులు షీల్డ్ అందచేసి అభినందనలు తెలియపరిచారు.ఈ సందర్భం సభ్యులు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు పరిరక్షణకు కృషి చేయాలని, ట్రాఫిక్ సమస్యనునియంత్రించాలని సిఐని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవఅధ్యక్షులు నందవరపు రామ్,
అధ్యక్షులు నారపిన్ని గణేష్,ఉపాధ్యక్షులు ఎమ్.మోహన్ రావుసెక్రటరీకె.నాయుడు,సభ్యులుఎం.నాగరాజు,ఎస్.అప్పలరాజు,పి.సురేష్ కుమార్,సిహెచ్ సునీల్, రమేష్,తదితరులు పాల్గొన్నారు.
పరవాడ నూతన సిఐ ఆర్.మల్లికార్జునరావు .
Related Posts
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ
SAKSHITHA NEWS డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ…
పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం.
SAKSHITHA NEWS పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం. SAKSHITHA NEWS