SAKSHITHA NEWS

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నీ భేటీ అయినా ముక్కా సాయి వికాస్ రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్

ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసం వద్ద నారా లోకేష్ తో పలు సమస్యలు చర్చించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరియు నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయం , డయాలసిస్ సెంటర్,
రైల్వేకోడూరులో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపన కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి , రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం స్పందించిన మంత్రి నారా లోకేష్ రైల్వే కోడూరు అభివృద్ధికి, ప్రజలకు మరియు యువతకు అవసరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.


SAKSHITHA NEWS