రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ మధ్యలో నూతనంగా 95.00 లక్షల రూపాతీలతో నిర్మిస్తున్న నాలా ను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్ తో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆకస్మిక పర్యటన చెయ్యడం జరిగింది.వర్షాకాలం పూర్తి అయింది కావున పని త్వరత్వరగా నాణ్యత రాజి లేకుండా పూర్తి చేయాలి అని ఎందుకంటే ఇప్పుడు నిర్మిస్తున్న ఓపెన్ డ్రైన్ కొన్ని సంవత్సరాలు ఉండాలి కావున క్యూరింగ్ తప్పనిసరిగా ఉండాలి అని కార్పొరేటర్ కాంట్రాక్టర్,అధికారులకు ఆదేశించడం జరిగింది.అలాగే ఓపెన్ డ్రైన్ పూర్తి అయినా వెంటనే సీసీ రోడ్ వేయించి,సమస్యలు అన్ని పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన కార్పొరేటర్.వారితో శేష రెడ్డి,పవన్,ఖలీమ్,శేఖర్,సీఎం మల్లేష్,లక్ష్మణ్,సత్యనారాయణ,కిరణ్ గౌడ్,శ్రీహరి,ఊర్మిళ తదితరులు.
రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ
Related Posts
బీసీల సమగ్ర కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
SAKSHITHA NEWS బీసీల సమగ్ర కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలిజనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి……………..బీసీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నాగన మోని చెన్నరాములు డిమాండ్ *సాక్షిత వనపర్తి :రాష్ట్రంలో బీసీల సమగ్ర కులగనన చేపట్టిన తర్వాతే…
మీ ఆరోగ్యం తో పాటు మీరు నడిపే వాహనాల ఆరోగ్యం కూడా చూసుకోవాలి
SAKSHITHA NEWS మీ ఆరోగ్యం తో పాటు మీరు నడిపే వాహనాల ఆరోగ్యం కూడా చూసుకోవాలి పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ సబ్డివిజన్ కు చెందిన పోలీస్ వాహనాల…