SAKSHITHA NEWS

పెగడ పెల్లి మండలం దికొండ గ్రామానికి చెందిన రామగిరి సత్తమ్మ మరియు ల్యాగలమర్రి గ్రామానికి చెందిన ఉప్పులేటి గంగమ్మ గార్లు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..*

వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ప్రాధకార్యదర్శి చాట్ల విజయభాస్కర్ గోగురి సత్తిరెడ్డి నాయకులు చెట్ల కిషన్ లైసెట్టి శంకరయ్య ఎడ్ల రాజయ్య తడగొండ లక్ష్మణ్ నీరటి రాజ్ కుమార్ తాడూరి రాము ఆరెల్లి గంగయ్య కళ్ళేపల్లి రాజు తిరుపతి ఉమ్మెత్తల పాపిరెడ్డి హనుమాన్ల లచ్చిరెడ్డి బెక్యం రామ్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS