SAKSHITHA NEWS

గణేశ్‌ నిమజ్జనం.. గతేడాది కంటే మెరుగైన పరిస్థితి: సీపీ CV ఆనంద్‌

గణేశ్‌ నిమజ్జనం.. గతేడాది కంటే మెరుగైన పరిస్థితి: సీపీ CV ఆనంద్‌
గణేశ్‌ నిమజ్జనం త్వరగా పూర్తిచేసేందుకు 25వేల మంది సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారని HYD సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని తెలిపారు. బుధవారం ఉదయం 5 గంటలకు శోభాయాత్ర చివరి భాగం ఎంజే మార్కెట్‌ వరకు చేరుకుందన్నారు. కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్‌ రోడ్లలో ఉన్నాయని, 8-9 గంటల మధ్య దాదాపు రోడ్లన్నీ సాధారణ ట్రాఫిక్‌ వెళ్లేందుకు వీలుగా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు


SAKSHITHA NEWS