SAKSHITHA NEWS

జితేందర్ రెడ్డికి స్వాగతం పలికిన – సరిత తిరుపతయ్య…

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని గద్వాల కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన డిల్లీ అధికార ప్రతినిధి ఎంపి జితేందర్ రెడ్డి కి జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య హరిత హోటల్ నందు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పుష్పుచ్చాం ఇచ్చి స్వాగతం పలికారు..


SAKSHITHA NEWS