సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన జవాన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇదే విషయమై జవాన్ యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని నవరాత్రులు సందర్భంగా ప్రతి ఏటా వినాయకుని విగ్రహాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో భగవంతుని ఆరాధన చేయడం ఎంతో శ్రేష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జవాన్ యూత్ కమిటీ సభ్యులు మున్న మహేష్, సిలివేరు నరసింహ, గణేష్, సతీష్, వల్లోజు నవీన్, అనతుల మహేష్, మధు, సంపత్, వేణు, మహేష్, గణేష్, ఉమేష్. తదితరులు పాల్గొన్నారు.
రామన్నగూడెంలో గ్రామం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…