SAKSHITHA NEWS

విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

భారీ వర్షాల నేపథ్యంలో నేడు (మంగళవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా (మంగళవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


SAKSHITHA NEWS