SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా //

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు‌లోని దిగువ ప్రాంతంలో ఉన్న పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనఖీలు నిర్వహించారు.

పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష ఆధ్వర్యంలో పలు టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లలో తనిఖీ చేశారు..

కొన్ని హొటళ్ళలో పాడైపోయి వస్తువులతో పాటు కాలం చెల్లిన తిండి పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు..

హోటళ్ళకు లైసెన్స్ లు కూడా‌లేవని,వారం రోజుల్లో లైసెన్స్‌ లను రిన్యూవల్ చేసుకోవాలని లేనపక్షంలో..

వారిపై కేసులు నమోదు చేస్తామని …

ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష హెచ్చరించారు


SAKSHITHA NEWS