ఘనంగా ఎం పి డీ ఓ రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం
సాక్షిత దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది :
జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎండపల్లి ఉమ్మడి మండలాల ఎంపిడీఓ చింతల రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఎండపల్లి మండలం లోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాలా ప్రజాప్రథినిదులు ఉద్యోగులు ఎంపిడీఓ రవీందర్ రెడ్డి బందువులు స్నేహితులు అదిక సంఖ్యలో పాల్గోన్నారు ఈ సందర్బంగా పలువురు నాయకులు ఉద్యోగులు మాట్లాడుతు ఉద్యోగిగా చింతల రవీందర్ రెడ్డి చాలా నిబ్దతతో క్రమశీక్షణతో పనిచేశారని మంచిపేరు సంపాదించుకున్నారని పేర్కోన్నారు ఈ సందర్బంగా ఎంపిడీఓ చింతల రవీందర్ రెడ్డి సుజాత దేవి దంపతులను శ్యాలువాలతో పూలమాలలతో మెామెాంటోలతో ఘనంగా సన్మానించారు
ఘనంగా ఎం పి డీ ఓ రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…