SAKSHITHA NEWS

చిలికేశ్వర ఆంజనేయస్వామి దేవాలయంలో మరియు శివాలయం పూర్ణ నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి ..

చిల్కానగర్ శివాలయంలో ప్రాంగణంలో చిలికేశ్వర ఆంజనేయస్వామి దేవాలయంలో మరియు శివాలయం పూర్ణ నిర్మాణ భూమి పూజా, శివాలయం కమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి , మేకల శివారెడ్డి , చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజు

ఈ కార్యక్రమంలో శివాలయం కమిటీ మెంబర్స్ కొంపెల్లి రవీందర్ ముదిరాజ్, జల్లి మోహన్, ఈరెల్లి రవీందర్ రెడ్డి, పల్లె నర్సింగ్ రావు , గుడి మధుసూదన్ రెడ్డి, పిట్టల నరేష్ ముద్రాజ్, చేర్యాల శ్రీనివాస్, వేముల పరమేష్, శేఖర్ మాస, పారెల్లి సాగర్, వంజరి సంతోష్, మరియు ఆలయ కమిటీ మెంబర్స్ చిలుక నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.


SAKSHITHA NEWS