తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గా రాజశేఖర్ రావు
సాక్షిత రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా ఎస్. రాజశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందించారు.
ఈయన 1989 బ్యాచ్ కు చెందిన వారై ఉండగా విజయవాడ సి.ఐ.డి( రీజనల్ ఆఫీస్) నందు విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా రావడం జరిగింది
తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గా రాజశేఖర్ రావు
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…