నిరసన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
సాక్షిత మల్కాజిగిరి :
అదాని కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి గన్ పార్క్, అమరవీరుల స్థూపం నుండి ఈడి కార్యాలయం వరకు జరిగే నిరసన కార్యక్రమానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపులో భాగంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, భారీగా తరలి వెళ్లారు.
నిరసన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…