విశాఖలో మరో ప్రమాదం..!
అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో జరిగిన ప్రమాదం మరవకముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రు పార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ఫ్రా డియంట్స్ సంస్థలో అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలైయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విశాఖలో మరో ప్రమాదం
Related Posts
నారా లోకేష్ నీ భేటీ అయినా ముక్కా సాయి వికాస్ రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్
SAKSHITHA NEWS *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నీ భేటీ అయినా ముక్కా సాయి వికాస్ రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసం వద్ద నారా లోకేష్ తో పలు సమస్యలు చర్చించి, నిరుద్యోగ యువతకు…
వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లు
SAKSHITHA NEWS వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లు వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లువైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు నగరానికి చెందిన 15 మంది వైసీపీ కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు టీడీపీలో చేరారు.…