ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ప్రధాని మోడీ ఇటీవలే రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
Related Posts
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం
SAKSHITHA NEWS అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం హైదరాబాద్:అమెరికాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించారు. రెండు వాహనాలు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.…
డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి.
SAKSHITHA NEWS డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి. కాలిఫోర్నియాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కలకలం షాట్గన్, లోడెడ్ తుపాకీతో పట్టుబడ్డ వ్యక్తి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు,…