SAKSHITHA NEWS

nsui శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శంకర్పల్లి లో ఉన్న అన్ని జూనియర్ కాలేజీలో మరియు పాఠశాలలను బంద్ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం NSUI ఉపాధ్యక్షులు అజాస్ NSUI మండల అధ్యక్షుడు బడే సంజయ్ మండల్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి అస్లాం మరియు NSUI నాయకులు శివ సోహెల్ విష్ణు అరబాస్ శివలింగం గౌడ్ సమీర్ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

nsui

SAKSHITHA NEWS