book launch హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ

SAKSHITHA NEWS

book launch హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ

ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద …

130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలని శ్రీ సంతోష్ నగర్ లోని శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠంలో శ్రీ నిఖిలేశ్వరానంద స్వామిజి (డా॥ నారాయణ దత్త శ్రీమాల్) స్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా పూజ్యు గురుదేవులు కీ॥ శే॥ శ్రీ స్వామి మధుసూదన సరస్వతి వారి కలం రచనలు శ్రీ నిఖిల తంత్రాలులో బాగంగా గురుదేవుల అనుగ్రహ ఆశీస్సులతో సుబ్రహ్మణ్యం స్వామి చే నూతనంగా రచించబడిన హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తకాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠం చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను అభినందిస్తూ పీఠం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ రాక్షస సంహారం చేయడానికి ఆదిపరాశక్తి అవతారాలే ప్రత్యంగిరా అవతారాలని, ఇందులో భాగంగా హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం స్థానికంగా చేపడుతున్నటువంటి సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నిజాం పేట్ కార్పొరేటర్ ఆగం రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీ నారాయణ, పందిరి యాదగిరి, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ముఖ్య సలహాదారుడు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ సర్వేపల్లి, కార్యవర్గ సభ్యులు గడ్డం రాంబాబు, శ్రీధరాచార్యులు, హరి రాఘవేంద్ర, మాలతి శ్రీనివాస్, సూర్య సుందరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

book launch

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyouth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్ కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 ) youth యువకులకు, సామాన్య ప్రజలకు…


SAKSHITHA NEWS

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSgodavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలుపెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page