SAKSHITHA NEWS

41st State Bankers Conference begins

41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభం

41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభం
హైదరాబాద్‌ మ్యారీగోల్డ్‌ హోటల్‌లో 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నాబార్డ్‌ సీజీఎం చింతల సుశీల గోవిందరాజులు పాల్గొన్నారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అంశంపై కీలక చర్చ జరగనుంది.


SAKSHITHA NEWS