భారత్లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేల్చి చెప్పింది.
పెరుగుతున్న గుండెపోటు మరణాలు
Related Posts
పరగడుపున అల్లం రసం తాగితే ఎన్నో లాభాలు?
SAKSHITHA NEWS Many benefits of drinking ginger juice on stomach? పరగడుపున అల్లం రసం తాగితే ఎన్నో లాభాలు? పరగడుపున అల్లం రసం తాగితే ఎన్నో లాభాలు?అల్లం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఒక వరం, ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను…
క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!
SAKSHITHA NEWS డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్తో చనిపోకూడదు. (1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి. (2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని…