SAKSHITHA NEWS

మార్కాపురం మెడికల్ కాలేజ్ సమీపంలో అసైన్మెంట్ భూములను కొంతమంది ఆక్రమించుకొన్న విషయంపై వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్ది రెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చారు. రెవెన్యూ అధికారులు పెద్దిరెడ్డి ప్రస్తావించిన సర్వే నెంబర్లలో ఉన్న ఆక్రమణలు తొలగించి స్వాధీన పరచుకున్నారు.

అలాగే గతంలో VRO లూ సస్పెండ్ అయిన వ్యవహారంలో అక్రమంగా ఆన్లైన్ అయినా ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు అందించాలని పేదల పక్షాన పెద్దిరెడ్డి అధికారులకు కోరుతున్నారు.

మరియు అక్రమంగా ప్రభుత్వ భూములను రాత్రి కి రాత్రి ఆన్లైన్ చేసుకున్నా అక్రమాలకుల పేర్లు ఆన్లైన్ నందు తొలగించి ప్రభుత్వ భూములను సంరక్షించాలని పెద్ది రెడ్డి రెవిన్యూ అధికారులకు డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS