తెలంగాణలో 23 మంది ఐపీఎస్By sakshitha news / సెప్టెంబర్ 27, 2025 Sakshitha news తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీసీ సజ్జనార్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించింది.