స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
ముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు.
సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్,ఉమ్మడి జీల్లా పంచాయతీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు , చింతకాయల సూజాత ముత్యాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత సాధ్యపడుతుందని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోదీ,మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ముత్యాలమ్మపాలెం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పరిసరాల శుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నపుడే గ్రామ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు,అనంతరం సిబ్బందితో స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటీసి అర్జిలి రవిదేవి ,మాజీ ఎంపిటీసి చింతకాయల అమ్మోరు, మాజీ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ సూరాముత్యాలరావు ,పంచాయతీ కార్యదర్శి రమేష్ ,మరియు సచివాలయం సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
Related Posts
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…
స్మశాన వాటికలో మొక్కలు నాటిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్..
SAKSHITHA NEWS స్మశాన వాటికలో మొక్కలు నాటిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్.. సాక్షిత : 79 వ వార్డు పరిధి లంకెలపాలెం ఏలేరు కెనాల్ దగ్గర గల స్మశాన వాటిక లో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…