భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులకు తిరుమంజన అభిషేకం రుత్వికలు చేయడం జరిగినది అనంతరం వేద ఆగమ పండితులతో పారాయణం నిర్వహించారు ఇట్లు భద్రాద్రి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
You cannot copy content of this page