ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈ నెల 18న లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్…

భూ దందాల పై మంత్రి తుమ్మలకు ఉపేంద్ర బాయి వినతి.

గత ప్రభుత్వ హయాంలో యద్దేచ్చగా భూ దందా కొనసాగించిన కొందరు వ్యక్తులు కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా తమ దందాను కొనసాగిస్తున్నారని , వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి…

బాలల గుర్తింపును వెల్లడి చేయడం నిషేధం

ఏదైనా సంఘటన లో బాధిత అమ్మాయి పేరు మరియు వారి యొక్క కుటుంబ వివరాలను పేపర్ లో ప్రచురించకూడదు డాక్టర్ ఎస్.నాగవేణి,ఛైర్పర్సన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సెక్సన్ 74 JJ Act 2015, ప్రకారం 0-18 సంవత్సరాలు ఉన్న బాధిత పిల్లల…

మాజీ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల పోలీసు కస్టడీ

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమ తిస్తూ నాంపల్లి కోర్టు బుధ వారం ఉత్తర్వులు జారీ…

రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ చోరీ!

చోరీకి వస్తువు ఏదైతే ఏంటి, బంగారంతో చేసింది అయితే చాలు అనుకున్నాడో దొంగ. ఏకంగా రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడు. ఇంగ్లండ్ ని బ్లెన్హెమ్ ప్యాలెస్కు చెందిన ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్ను 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు…

ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లాలో అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో చెక్ పోస్ట్ల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలి.

గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా…

తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 🇨🇭 DM & HO డాక్టర్

జోగులాంబ గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి గ్రామాలలో ఉన్న ప్రజలకు పట్టణ ప్రజలకు రోజురోజుకు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వడదెబ్బకు గురికాకుండా…

గాంధీ భవన్ సిబ్బందికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు

టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు జలక్. బీ ఫాం సిద్ధం అయింది 99 వేల రూపాయలు ఫోన్ పే చేయండి అంటూ అభ్యర్థులకు ఫోన్లు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం… పార్టీ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని గాంధీ…

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమకు ఘన నివాళి….

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ 97వ జయంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా లో బుధవారం ‌మల్కాజిగిరి నియోజకవర్గం అధ్యక్షులు జోగు వెంకటేష్ కురుమ ప్రధాన కార్యదర్శి మిరాల రామచంద్రయ్య కురుమ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు… దొడ్డి…

కొండకల్ గ్రామంలో నూతన దేవాలయాల నిర్మాణం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల మరియు శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి అమ్మవారు మరియు కొండపోచమ్మ అమ్మవార్ల నూతన దేవాలయాలు నిర్మించడానికి శ్రీ మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE