• ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
ఉమా మ‌హేశ్వ‌రి మ‌ర‌ణంపై చంద్ర‌బాబు భావోద్వేగ ట్వీట్‌

ఉమా మ‌హేశ్వ‌రి మ‌ర‌ణంపై చంద్ర‌బాబు భావోద్వేగ ట్వీట్‌ వార్త విన్నంత‌నే కుటుంబంతో క‌లిసి ఉమా మ‌హేశ్వ‌రి ఇంటికెళ్లిన చంద్ర‌బాబు ఆమె హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని ట్వీట్‌ ఎన్టీఆర్ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఆమె పుణికిపుచ్చుకున్నార‌ని నివాళి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి…

  • ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లలో నెలకొన్న పలు సమస్యలు

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లలో నెలకొన్న పలు సమస్యలు సాక్షిత : చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాజీ కార్పొరేటర్ సాయి బాబా గారు,GHMC ఇంజనీరింగ్ విభాగం,…

  • ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజా

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజాసాక్షిత, నగరి: సొంత నియోజకవర్గం నగరిలో మంగళవారం నిర్వహించిన భారీ త్రివర్ణ పతాకం ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి పిసిఎన్ హైస్కూలులో జాతీయ…

  • ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
ప్రధాన పార్టీలన్ని
అవినీతిమయమే

ప్రధాన పార్టీలన్నిఅవినీతిమయమే తిరుపతిలో మీడియాతో కేఏ.పాల్ విమర్శలు సాక్షిత, తిరుపతి బ్యూరో: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర…

  • ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట పట్టణంలోని 3వ వార్డు మరియు,33వ వార్డుకు చెందిన మైనార్టీలు,బీసీలు…

Other Story

You cannot copy content of this page