• ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజా

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజాసాక్షిత, నగరి: సొంత నియోజకవర్గం నగరిలో మంగళవారం నిర్వహించిన భారీ త్రివర్ణ పతాకం ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి పిసిఎన్ హైస్కూలులో జాతీయ…

  • ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
ప్రధాన పార్టీలన్ని
అవినీతిమయమే

ప్రధాన పార్టీలన్నిఅవినీతిమయమే తిరుపతిలో మీడియాతో కేఏ.పాల్ విమర్శలు సాక్షిత, తిరుపతి బ్యూరో: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర…

  • ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట పట్టణంలోని 3వ వార్డు మరియు,33వ వార్డుకు చెందిన మైనార్టీలు,బీసీలు…

  • ఆగస్ట్ 2, 2022
  • 0 Comments
ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు అమరావతి: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…

Other Story

You cannot copy content of this page