ప్రొఫెసర్ హరగోపాల్ కు కాలగమనం పుస్తకం బహుకరించిన డాక్టర్ కంటే నిరంజనయ్యా
సాక్షిత వనపర్తి :
ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయ్ కుమార్
పేపర్ బాయ్ టు ఎడిటర్ పుస్తక పరిచయ కార్యక్రమం వనపర్తి లోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సాహితీ కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ హరగోపాల్, నవతెలంగాణ ఎడిటర్ ఆనంద చారి కి డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాన్ని బహుకరించడం జరిగినది. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గంధం నాగరాజు కవి పండితులు వనపట్ల సుబ్బయ్య ప్రవీణ్ పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
