కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ 276 డివిజన్

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ 276 డివిజన్ కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి ఆదిరెడ్డి టొయోటా ఇన్నోవ క్రిస్టా వాహనం కొనుగోలు చేసిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో కోలన్ రాజశేఖర్ రెడ్డి, కోలన్ జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి ,ఆలేటి శ్రీనివాస్, సోమనాథ్ , మైసి శ్రీనివాస్ పాల్గొన్నారు .

Scroll to Top