గాజులరామారం వాస్తవ్యులు గోమారం రాజిరెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజి రెడ్డి మృదుస్వభావి, స్నేహశీలి, మంచి మనసున్న వ్యక్తి అని ఆయన మరణం చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీవీ శ్రీను, కూన రాఘవేంద్ర గౌడ్, యాం సాగర్, నవీన్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

