వేవ్ సెలూన్”ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్

Sakshitha news

వేవ్ సెలూన్”ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ త్రి మంకీస్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేవ్ సెలూన్ ను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , యజమానులు అన్నెం కృష్ణ రెడ్డి, మేకల శ్రీనివాస్ యాదవ్, చంద్ర శేఖర్, మధు తో కలిసి ప్రారంభించారు.

అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ ను మరియు నాయకులను సన్మానించిన నిర్వాహకులు…

ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరెడ్డి, 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ పవన్, నర్సింహా నాయక్, దత్తు జనరల్ సెక్రటరీ పగడాల శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉపేందర్, 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు తిరుపతి, మల్లేష్, తదితరులు