కలెక్టరేట్ లోని PGRS హల్ నందు నిర్వహించిన

Sakshitha news

పల్నాడు: కలెక్టరేట్ లోని PGRS హల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.

Scroll to Top