తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం

Sakshitha news

తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం

తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని తితిదే శాస్త్రోక్తంగా నిర్వహించింది. ‌బుధవారం తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతఃకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు.

Scroll to Top