బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలుడుఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల వినతి.. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రెక్కాడితే గాని డొక్కాని పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పొద్దస్తమానం కూలి పనులు చేస్తే గాని పూట గడువని కుటుంబం.…
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల …… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈనెల 27న జరగనున్న వరంగల్ – ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా ఎన్నికల సిబ్బందికి ఐ డి ఓ…
కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి – ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత.…. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్…
ఏవో కి వినతిపత్రం అందజేసిన గ్రామీణ వైద్యుల సమాఖ్య నాయకులు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఉమ్మడి జిల్లాలో ఉన్న గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సమాఖ్య సంఘాల జెఎసి నాయకులు ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా అద్యక్షార్యదర్శులు…
ఎం కృష్ణారెడ్డిపిలుపు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సామ్రాజ్యవాదం, బడా బుర్జువా వర్గం దోపిడీని కార్మిక వర్గ నాయకత్వంలో కూ ల త్రోసి రైతాంగం భాగస్వామ్యంతో…
ఇంకొక 20 రోజుల్లో వర్షాకాలం వస్తున్నందున కాలువలన్నీ క్లీన్ చేయాలని ఎక్కడెక్కడ కాలువలు పూడుక పోయినవో లిస్టు ప్రిపేర్ చేసి తమకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్ అన్నారు. సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ తో…
ఎన్నికల నేపధ్యంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన జూపూడి చెక్ పోస్ట్ వద్ద విధులకు హాజరవ్వడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వస్తున్న TS07UL9660 ఎర్టిగా కారు డీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఏఎస్ఐ…
ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదరించి గెలిపిస్తే అండగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశం…
కులగణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, బిసి సంక్షేమ సంఘం డిమాండ్
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ప్రభుత్వాన్ని…
డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల…