యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి..
నకిరేకల్ నియెజకవర్గం :- నేటి యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ అన్నారు..
కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు..

