క్షేత్రస్థాయిలో ఆలయ ఈవో వీకే శీనా నాయక్

Sakshitha news

క్షేత్రస్థాయిలో ఆలయ ఈవో వీకే శీనా నాయక్. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు.. ఇబ్బంది పడకుండా అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది