SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం లో గల బాలాజీ లేఔట్ లో పంతం నళిని కృష్ణ , బంగారయ్య , లోవ కుమార్ , ఫణి కుమార్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ ఎస్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ సొంటి రెడ్డి పున్నారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


SAKSHITHA NEWS