నకిరేకల్ నియెజకవర్గం :- చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని 01వ వార్డులోని శివనేనిగూడెం గ్రామంలో పర్యటించి, పలు సమస్యలను అడిగి తెలుసుకున్న
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-
చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని ఒకటో వార్డులో పర్యటన చేసినం…!!
ఈ వార్డులో ఉన్న ప్రజలు డంపింగ్ యార్డుతో ఇబ్బందులు పడుతున్నారు.
దీన్ని జన నివాసానికి దూరంగా మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాం..!!
శివనేనిగూడెంలో ఇండ్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు..గడిచిన పది సంవత్సరాల brs పాలనలో ఇండ్లు ఇవ్వలేదు… ఈ మార్చిలో 60 ఇందిరమ్మ ఇండ్లు ఈ వార్డుకు కేటాయిస్తాం..గత పాలకులు చేసిన పాపం ఈ డంపింగ్ యార్డు..డంపింగ్ యార్డు కచ్చితంగా మార్చుతాం..
చెరువు పూడికతీస్తాం…!!
చిట్యాల లో అన్ని వార్డుల్లో ప్రతి పేద వారికి ఇండ్లు ఇస్తాం..
చిట్యాల లో నిర్మించి ఉన్న 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తాం..

