శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుBy sakshitha news / నవంబర్ 21, 2025 Sakshitha news శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూగల ప్రతాప్ రెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు dr రంజిత్ రెడ్డి మరియు *గౌతమ్ గౌడ్, నరేందర్ రెడ్డి ,పృథ్వీ రాజ్ రెడ్డి ,రాజన్.