కిలో పుట్టగొడుగులు రూ.లక్ష ఇంటిలోనే వ్యవసాయ క్షేత్రం

Sakshitha news

కిలో పుట్టగొడుగులు రూ.లక్ష ఇంటిలోనే వ్యవసాయ క్షేత్రం

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దేవికాసింగ్‌ తన ఇంట్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పూర్తిస్థాయి ఆధునిక వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. హిమాలయాల వంటి చల్లటి ప్రాంతాల్లో పండే కీడాజడీ (కార్డిసెప్స్‌) అనే అరుదైన పుట్టగొడుగుల సాగుతో రూ.లక్షలు గడిస్తున్నారు.