SAKSHITHA NEWS

Mallampet కత్వా చెరువు/నేరెళ్ళ నాల/విజయలక్ష్మి విల్లాస్ అక్రమాల/వాసవి కన్స్ట్రక్షన్/ఎల్లమ్మ కుంటలో కబ్జాల వల్ల వర్షం నీరు నాలాల నుండి నీరు రాకపోవడంపై హైడ్రా అధికారులు మరియు ఇరిగేషన్ /DE శ్రీనివాస్,AE సార, మల్లంపేట బౌరంపేట ప్రజలతో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ముఖ్యంగా జిన్నారం మండలం కాజపల్లి సర్వేనెంబర్ 181లో 1540 ఎకరాలు ఫారెస్ట్ నుంచి మల్లంపేట కత్వచెరువులోకి వచ్చే స్పష్టమైన త్రాగునీరు ఫారెస్ట్ లో అక్రమ నిర్మాణాలు నాలను కూడా ఆక్రమించడం వల్ల రాకపోవడంపై హైడ్రా అధికారులు మరియు ఇరిగేషన్ ఏఈ సార మరియు ఆకుల సతీష్, మల్లంపేట బౌరంపేట ప్రజలు ఏంబారి ఆంజనేయులు, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్, అరుణ్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS