మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సికింద్రాబాద్ లోని బాలం రాయ్ లో గల లీ ప్యాలెస్ లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.
