డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై చేరిన వరద నీరుBy sakshitha news / అక్టోబర్ 29, 2025 Sakshitha news డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై చేరిన వరద నీరు పట్టాలు మునిగిపోవటంతో డోర్నకల్ స్టేషన్లో నిలిపివేసిన గోల్కొండ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ లో కోణార్క్, కృష్ణా ఎక్స్ప్రెస్ నిలిపివేత