SAKSHITHA NEWS

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ మేయర్..

నిన్నరాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఈ రోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, పర్యటించారు ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఆదరికారులు అందరు సమన్వయ పరుచుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులు అప్రమతంగా ఉండాలని ఆదేశాలు చేశారు, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రామంలో వివిధ శాఖల అధికారులు, సీనియర్ అసిస్టెంట్ ప్రతాప్ సింగ్, ఇంజినర్ అరుణ్, సూపర్వైజర్ సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS