జగనన్నతో చంద్రశేఖర్ రెడ్డి భేటీBy sakshitha news / ఏప్రిల్ 8, 2026 Sakshitha news జగనన్నతో చంద్రశేఖర్ రెడ్డి భేటీ సాక్షిత : తాడేపల్లిలోని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలిసి పలు అంశాలను చర్చించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..