నవ దంపతులను ఆశీర్వదించిన ఆదాల ప్రసన్న

Sakshitha news

నవ దంపతులను ఆశీర్వదించిన ఆదాల ప్రసన్న

నెల్లూరుజిల్లా ధనలక్ష్మిపురం లోని కె.జి. కె. కళ్యాణ మండపం నందు నెల్లూరు, గోమతి నగర్ కు చెందిన దువ్వూరు శివకుమార్ రెడ్డి – నిర్మల కుమార్తె హర్షిత – రాజా వెంకట్ ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి,మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితో వైసీపీ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి,బట్టేపాటి నరేంద్ర రెడ్డి, కలువ బాలశంకర్ రెడ్డి గుణాపాటి సురేష్ రెడ్డి ఉన్నారు

Scroll to Top