తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసి, హృదయపూర్వకంగా సత్కరించిన గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) చైర్మన్ వడ్డే నారాయణరావు .
ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి మరియు సహకార సంఘాల బలోపేతంపై మంత్రి తో ఆత్మీయంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా SUDA చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , కొణిజర్ల మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సవళ్ళ నాగేశ్వరరావు , జిల్లా సర్పంచుల ఫోరం సంఘ అధ్యక్షులు అబ్బూరి నరహరి , జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నెల్లూరి ఉపేందర్ చౌదరి , కొణిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యంట్రప్రగడ చిరంజీవి , మండల కాంగ్రెస్ నాయకులు బోనోతు నాగేశ్వరరావు , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST