సుప్రీమ్ చికెన్ సెంటర్ ను ప్రారభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ …
కూకట్ పల్లి నియోజకవర్గం పరిధి దీనబంధు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రీం చికెన్ సెంటర్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు ఇమ్రాన్ బేగ్, మూసా ఖాన్, బోయిని మహేష్, ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

