విమాన ప్రమాదం.. అజిత్‌ పవార్‌ దుర్మరణం

Sakshitha news

విమాన ప్రమాదం.. అజిత్‌ పవార్‌ దుర్మరణం

  • పుణె: మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. పుణె జిల్లాలోని బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో అజిత్‌ తుదిశ్వాస విడిచినట్లు పీటీఐ తెలిపింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
Scroll to Top