చిట్యాల పట్టణానికి చెందిన శివాలయం చైర్మన్ రంగ వెంకన్నBy sakshitha news / జనవరి 17, 2026 Sakshitha news నకిరేకల్ నియోజకవర్గం :- చిట్యాల పట్టణానికి చెందిన శివాలయం చైర్మన్ రంగ వెంకన్న మాతృమూర్తి రంగ వెంకమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం